ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

ప్ర‌భుత్వ భూముల‌కు ప్ర‌త్యేక పోర్ట‌ల్‌... రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
Share this post

Category: తెలంగాణ‌ | 25 May 2025, 01:16 PM

ప్ర‌భుత్వ భూముల‌కు ప్ర‌త్యేక పోర్ట‌ల్‌
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

స్పైడ‌ర్‌, హైదరాబాద్ : ప్ర‌భుత్వ భూములు, నిషేధిత జాబితాలోని ఆస్తుల వివ‌రాల‌ను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం నూత‌నంగా తీసుకువ‌చ్చిన భూ భారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింద‌న్నారు. నిషేధిత ఆస్తుల వివరాలను ఆ పోర్ట‌ల్‌లో పెట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఒకవేళ నిషేధిత భూమిని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తే, వెంటనే హైదరాబాద్‌లోని స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయానికి ఆన్‌లైన్‌లో సమాచారం చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ విధానం ద్వారా నిషేధిత భూములు రిజిస్ట్రేష‌న్లను ప‌రిర‌క్షించేందుకు మెరుగైన వ్య‌వ‌స్థ ఏర్ప‌డుతుంద‌ని, అలాగే అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేసే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు దోహ‌దం చేస్తుంద‌న్నారు.

Related Posts

టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
టీటీడీ త‌ర‌హాలోనే వైటీడీఏ
Read More
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల న‌మోదు పెర‌గాలి
Read More
బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
బతుకమ్మ కుంట పనులు వేగవంతంగా చేపట్టాలి
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.