ఈ పేప‌ర్‌తెలంగాణ‌ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తాజా వార్త‌లుజాతీయంఅంత‌ర్జాతీయంరాజ‌కీయంక్రైంఎడిటోరియ‌ల్‌సినిమాక్రీడ‌లువీడియోలుబిజినెస్‌ ఫీచర్స్

కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
Share this post

Category: క్రైం | 06 Jun 2025, 09:34 PM

కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

స్పైడ‌ర్‌, వ‌రంగ‌ల్ : హన్మకొండలో కిడ్నాప్ అయిన 3 సంవత్సరాల బాలుడి కేసును పోలీసులు చేధించారు. హనుమకొండ యాదవ నగర్ కు చెందిన దంపతులు అయిన రుద్రవేణి నరేష్ జ్యోతి యాదవ నగర్ లో నివాసం ఉంటున్నారు. వారి బాబు మూడు సంవత్సరాలు వారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా అబ్బా యి యొక్క మేనమామ అయినటువంటి తాండ్ర ప్రశాంత్ అనే వ్యక్తి మంథని ముత్తారంకు చెందిన వ్యక్తి బాబుని కిడ్నాప్ చేశాడు. ఇట్టి విషయంలో హనుమకొండ హెచ్ ఓ గారు కేసు నమోదు చేసి బాలుని ఆచూకీ కనుక్కొని వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.

Related Posts

కూతూరును వేధించాడ‌ని బాలుడిపై దాడి... చికిత్స పొందుతూ మృతి
కూతూరును వేధించాడ‌ని బాలుడిపై దాడి... చికిత్స పొందుతూ మృతి
Read More
న‌కిలీ విత్త‌నం విక్ర‌యాల ముఠా అరెస్టు... చేధించిన వ‌రంగ‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
న‌కిలీ విత్త‌నం విక్ర‌యాల ముఠా అరెస్టు... చేధించిన వ‌రంగ‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
Read More
రిటైర్డ్ అధికారికి కుచ్చుటోపి న‌కిలీ  ట్రేడింగ్ యాప్‌తో ఏకంగా 6.8 కోట్లు టోక‌రా
రిటైర్డ్ అధికారికి కుచ్చుటోపి న‌కిలీ ట్రేడింగ్ యాప్‌తో ఏకంగా 6.8 కోట్లు టోక‌రా
Read More
2025 © Copyright kaakateeyaspider. All rights reserved.