Category: క్రైం | 06 Jun 2025, 09:34 PM
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
స్పైడర్, వరంగల్ : హన్మకొండలో కిడ్నాప్ అయిన 3 సంవత్సరాల బాలుడి కేసును పోలీసులు చేధించారు. హనుమకొండ యాదవ నగర్ కు చెందిన దంపతులు అయిన రుద్రవేణి నరేష్ జ్యోతి యాదవ నగర్ లో నివాసం ఉంటున్నారు. వారి బాబు మూడు సంవత్సరాలు వారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా అబ్బా యి యొక్క మేనమామ అయినటువంటి తాండ్ర ప్రశాంత్ అనే వ్యక్తి మంథని ముత్తారంకు చెందిన వ్యక్తి బాబుని కిడ్నాప్ చేశాడు. ఇట్టి విషయంలో హనుమకొండ హెచ్ ఓ గారు కేసు నమోదు చేసి బాలుని ఆచూకీ కనుక్కొని వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.